22, మే 2010, శనివారం

అన్నపూర్నాదేవిని మైమరిపించిన సరస్వతీ పుత్రుడు

ఆమని పాడవే హయిగా అనిపించిన కలం ఇక లేదు అంటే నమ్మశక్యం కావటం లేదు. నిజానికి వేటూరి మనకు మిగిల్చిన ప్రతి పదం,మాట మరియు పాట మాత్రమే నా ఊపిరి అనడం అతిశయోక్తి కాదు.

ఇప్పుడు నేను చెప్పగలిగిన మాట "అన్నపూర్నాదేవిని మైమరిపించిన సరస్వతీ పుత్రా గాలినైపోతాను గగానానికి అంటూ నీవు పయనమై వెల్లిపోతే, ఇక కడుపు నింపే నీ పాట లేని నాకు మిగిలింది అర్ద ఆకలేనా!".